గీతార్థ సంగ్రహము
గ్రంధకర్త: శ్రీయామున ముని
న్యాయవేదాంత విద్వాన్ తె.కం.గోపాలాచార్య స్వామివారి తెలుగు అనువాదముతో
సాక్షాత్తు భగవంతుడు ఉపదేశించిన భగవద్గీతలోని 700 శ్లోకాలను సంగ్రహించి శ్రీ యమునాచార్యస్వామి 32 శ్లోకాలతో గీతార్థసంగ్రహాన్ని అనుగ్రహించారు. గీతాతాత్పర్యాన్ని సుబోధంకంగా, స్మరణీయంగా అందించే ఈ శ్లోకాలను వాటి అర్థ, తాత్పర్యాలతో నేర్చుకుందాం..