అష్టశ్లోకీ
గ్రంథకర్త: శ్రీ పరాశరభట్టార్యః
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరుస్వామి వారి
అనువాద వ్యాఖ్యానము మరియు దివ్యవాణితో
శ్రీ పరాశర భట్టారకులవారు అష్టాక్షరీ, ద్వయ, చరమమంత్రాల సారాంశమునంతటిని 8 శ్లోకాలలో యిమిడ్చి “అష్టశ్లోకి”గా మనకందించారు. ఈ శ్లోకాలను వాటి అర్థ, తాత్పర్యాలతో నేర్చుకుందాం..